Sunday, March 27, 2011

మార్పు జెండా - విరాట్, ఈనాడు


మార్పు జెండా 
అమెరికాలో బానిస విధానం రద్దయింది. బానిసల మీదే ఆధారపడ్డ భూస్వాములు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతర్యూద్ధం మొదలైంది. "గాన్ విత్ ది విండ్" నవల  నేపధ్యం ఇది. పాత పధ్ధతుల్ని వదులుకోలేకా కొత్త మార్పులు మింగుడు పడకా అప్పటి ప్రజలు పడ్డ సంఘర్షణ నవలలో దర్శనమిస్తుంది. ఆ పరిణామ క్రమంలో అంతర్మధనానికి గురయ్యే ప్రధాన పాత్ర స్కార్లెట్. మిగతా పాత్రలూ సన్నివేశాలూ కూడా మారుతున్న సామాజిక పరిస్థితులకు అద్దంపడతాయి. మార్గరెట్ మిచ్చెల్ రాసిన ఈ నవల అప్పట్లో  ఓ సంచలనం. దానికి తెలుగు అనువాదమే  "చివరకు మిగిలింది?" అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన పుస్తకాన్ని తెలుగు పాఠకులకు  అందించాలన్న ప్రయత్నం ప్రశంసనీయం,.
- విరాట్
ఈనాదు ఆదివారం, 27-3-2011 సౌజన్యంతొ    

  

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌