Sunday, March 20, 2011

మతతత్వంపై పాతికేళ్ల పోరు - ఎ.యం.ఖాన్‌ యజ్దానీ (డానీ)

మతతత్వంపై పాతికేళ్ల పోరు

ప్రతి ఉద్యమంలో అంతర్గతంగా రెండు సమూహాలు ఉంటాయి.
ఒకటి కార్యకర్తలది.
ఇంకోటి ఆలోచనాపరులది.
కార్యక్షేత్రాల రీత్యా ఈ రెండు సమూహాల మధ్య నిరంతరం ఒకరకమైన ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూ వుంటుంది. నిజానికి వీళ్లద్దరూ లేకుండా ఏ ఉద్యమం కూడా ముందుకు సాగదు. కార్యకర్తలు లేకపోతే అసలు ఉద్యమాలే మొదలు కావు.
మేధావులు లేకపోతే ఉద్యమాలకు దశ-దిశ అర్థం కాదు.

కష్టపడేది తామైతే కీర్తి ప్రతిష్టలు మేధావులకు దక్కుతున్నాయని కార్యకర్తలు అసంతృప్తితో వుంటే; బండ చాకిరీ చేస్తారు గానీ భూత భవిష్యత్తుల గురించి బొత్తిగా ఆలోచించరని మేధావులు కార్యకర్తల పట్ల అసహనంతో వుంటారు. చాలా చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ రెండు సమూహాల మధ్య సయోధ్య సాధ్యమవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్‌లో అ లాంటి అరుదైన సయోధ్య పేరే బాల గోపాల్‌.
ఆయన మేధావుల్లో కార్యకర్త.
కార్యకర్తల్లో మేధావి. ....
...


ఆదివారం ఆంధ్రజ్యోతి 20 మార్చి 2011 సంచికలో ''మతతత్వంపై బాలగోపాల్‌'' పుస్తక విశ్లేషణ ఇక్కడ చదవండి. విశ్లేషకులు : ఏ.యం.ఖాన్‌ యజ్దానీ (డానీ)





No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌