Saturday, April 24, 2010

టీవీ 9 లో ఏప్రిల్ 25 ఆదివారం ఉదయం 11.20 కి వనవాసి నవల పై సమీక్షా కార్యక్రమం!

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన
"వనవాసి" నవల పై
(రచన: బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ , తెలుగు అనువాదం : సూరంపూడి సీతారాం)
ఏప్రిల్ 25 ఆదివారం ఉదయం (11 .00 - 11 .30 గంటల మధ్య )
టీవీ 9 లో పుస్తక సమీక్ష / చర్చా కార్యక్రమం వుంటుంది.
సమీక్షకులు సుజాత గారు.
చూచి వీలయితే మీ అభిప్రాయాలు తెలియజేయగోరుతున్నాం .

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌