Monday, November 2, 2009

ఆదివాసీల ఆత్మబంధువు సి కే జాను ..........



ఆదివాసీలు అమాయకులు . నిరక్షరాస్యులు . రక్తాన్ని చెమటగా మార్చి సేకరించిన వస్తువులను మధ్య దళారీలు తరలించుకు పోతుంటే కళ్ళప్పగించి చూసే నిస్సహాయులు . పుట్టి పెరిగిన చోట కనీసం ఆరు గజాల స్థలం సంపాదించు కోలేని నిరుపేదలు . ఆ అభాగ్యుల దుర్భర స్థితిగతులను చూసి తల్లడిల్లిన జాను ... వారి పక్షాన నిలిచింది . అన్యాయాలకు ఎదురొడ్డి ... ఆదివాసీల హక్కుల సాధనకు , వారిని సంక్షేమ పథాన నడిపించేందుకు కంకణ బద్దురాలైంది .

ఆదివాసీల తరఫున కేరళలో పెద్ద ఉద్యమాన్ని నిర్మించిన జానూది నిరుపేద గిరిజన కుటుంబం . ఆరేళ్ల వయసులో పాకీ పని చేసింది . పదమూదేల్లకు రోజు కూలిగా రెక్కలు ముక్కలు చేసుకుంది . ఆ సమయంలో కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితురాలై ..... ....

ఈనాడు 02 10 2009 ఈనాడు వసుంధరలో "ఆదివాసీల ఆత్మబంధువు " పేరిట ప్రచురించబడ్డ కథనాన్ని పూర్తిగా చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి .

జాను గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు మేం ప్రచురించిన "అడవితల్లి సి .కే జాను" ను చదవండి .

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌