Tuesday, February 17, 2009

పగిలిన అద్దం ... ముక్తవరం పార్థసారథి ...


ప్రముఖ వ్యక్తులు, ముఖ్యంగా రచయితల గురించిన సంక్షిప్త పరిచయాలివి.

ఒకరిద్దరు తప్ప అంతా పాతతరం వాళ్లే.

క్రిస్టఫర్‌ కాడ్వెల్‌,
కార్ల్‌ మార్క్స్‌,
చార్లీ చాప్లిన్‌,
మార్క్‌ ట్వేన్‌,
హిట్లర్‌,
చెహోవ్‌,
మపాసా,
విక్టర్‌ హ్యూగో,
ఓ హెన్రీ,
లూ సన్‌,
జాక్‌ లండన్‌,
ఆస్కార్‌ వైల్డ్‌,
చాల్స్‌ డికెన్స్‌,
మాక్సిం గోర్కీ వంటి 35 మంది ప్రపంచ ప్రఖ్యాత
వ్యక్తుల జీవన రేఖలు ఇందులో వున్నాయి.

ఆంధ్ర ప్రభ దినపత్రికలో ఏడాదికి పైగా వచ్చిన వీక్లీ కాలం ''పగిలిన అద్ధం''
లోంచి ఎంపిక చేసిన రచనలివి.

ముక్తవరం పార్థ సారథి నవలాకారుడు, కథకుడు, అనువాదకుడిగా తెలుగు పాఠకలోకానికి సుపరిచితుడు.

సాహితీ ప్రియులకు ఇవి ఏమేరకు ఉపయోగపడినా మా ప్రయత్నం ఫలించినట్టే.

పగిలిన అద్ధం
-ముక్తవరం పార్థసారథి

76 పేజీలు, వెల: రూ.20


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్లాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040-23521849

..................................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌