Monday, January 19, 2009

పంచమం ... ఉద్యమాల నేపథ్యంలో తొలి దళిత నవల ... చిలుకూరి దేవపుత్ర .. పుస్తకావిష్కరణ .. జనవరి 24న హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ....

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ మరియు సెంటర్‌ పర్‌ రూరల్‌ స్టడీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వారు

పంచమం
చిలుకూరి దేవపుత్ర రచించిన తొలి దళిత నవల

పుస్తకావిష్కరణ సభకు


మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

వేదిక:
ప్రెస్‌ క్లబ్‌, బషీర్‌ బాగ్‌


తేది, సమయం:
24 జనవరి 2009 శనివారం సాయంత్రం 5.30


వక్తలు:
- ప్రొ. కొలకలూరి ఇనాక్‌
మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌, శ్రీ వెంకటేవ్వర విశ్వవిద్యాలయం

- వోల్గా
స్త్రీవాద రచయిత్రి

- విద్యాసాగర్‌
సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌

- ఎన్‌. వేణుగోపాల్‌
సంపాదకుడు, వీక్షణం

- బోస్‌
సెంటర్‌ ఫర్‌ రూరల్‌ స్టడీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌